- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
పిడుగుపాటుతో తండ్రి, కూతురు దుర్మరణం
by Sridhar Babu |
X
దిశ,కారేపల్లి (కామేపల్లి) : పిడుగుపాటుకు తండ్రి, కుమార్తె మృతి చెందారు. ఈ ఘటన కామేపల్లి మండల పరిధిలోని మద్దులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చింతల లింగస్వామి ఆయన భార్య, కూతురు కావేరి పొలం పనులు చేస్తుండగా మంగళవారం వర్షం రావడంతో పొలం సమీపంలోని చెట్టు కిందికి వెళ్లారు. ఉరుముల మెరుపులతో వర్షం వస్తున్న క్రమంలో చెట్టుపై పిడుగు పడడంతో తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి కామేపల్లి పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
- Tags
- lightning
Next Story