- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లాలో ఇద్దరు ఆరోగ్య సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆరోగ్య శాఖలో పని చేసే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కుభీర్ పీహెచ్ సీ లో పనిచేస్తున్న ఆరోగ్య పర్యవేక్షకుడు, మామడలో పనిచేసే మరో ఆరోగ్య కార్యకర్త కరోనా బారిన పడ్డారు. వీరిని హోం క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. కాగా తాజాగా ఆరోగ్య సిబ్బందికి పాజిటివ్ రావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
Next Story