- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీనగర్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. అంతేగాకుండా ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్సీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయనతోపాటు అతని భార్య
, ఇంట్లో వర్కర్లు, కుటుంబ సభ్యులు మొత్తం 8 మందికి కరోనా వచ్చినట్టు వైద్యులు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కుటుంబానికి పాజిటివ్ రావడంతో మరోసారి జిల్లా టీఆర్ఎస్ పార్టీలో కరోనా టెన్షన్ మొదలైంది.
Next Story