- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రకాశం జిల్లా కొండమంజులూరు క్రాస్రోడ్డు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో కరోనా రోగి మృతి చెందింది. గురువారం జాతీయ రహదారిపై బస్సును, కారు ఢీ కొట్టిన ఘటనలో కరోనా బారిన పడ్డ వృద్ధురాలు మృతి చెందింది. వృద్ధురాలికి పాజిటివ్ రావడంతో ఒంగోలు నుంచి విజయవాడకు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story