ఓ ప్రమాదంలో కరోనా రోగి మృతి

by  |
ఓ ప్రమాదంలో కరోనా రోగి మృతి
X

దిశ, వెబ్‎డెస్క్: ప్రకాశం జిల్లా కొండమంజులూరు క్రాస్‎రోడ్డు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో కరోనా రోగి మృతి చెందింది. గురువారం జాతీయ రహదారిపై బస్సును, కారు ఢీ కొట్టిన ఘటనలో కరోనా బారిన పడ్డ వృద్ధురాలు మృతి చెందింది. వృద్ధురాలికి పాజిటివ్ రావడంతో ఒంగోలు నుంచి విజయవాడకు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed