- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
భోపాల్: మాస్కులు ధరించకుండా, కరోనా నిబంధనలు ఉల్లంఘించినవారితో కరోనా వారియర్స్ పనులు చేయించాలని ఓ జిల్లా కలెక్టర్ భావించారు. అనుకున్నదే తడవుగా ఈ ఉల్లం‘ఘనులు’ కనీసం మూడు రోజులు ఆస్పత్రిలో లేదా చెక్పోస్టుల్లో వాలంటీర్గా పనిచేయాలని, అదే వారికి శిక్ష అని గ్వాలియర్ జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. కిల్ కరోనా క్యాంపెయిన్ కోసం అధికారులతో సమావేశమయ్యాక ఆయన ఈ ఆదేశాలనిచ్చారు. సోమవారం నుంచే ఈ ఆదేశాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. కిల్ కరోనా క్యాంపెయిన్ కింద వైద్య నిపుణులు, అధికారులు 15 రోజులపాటు ఇంటింటికి తిరిగి కరోనా పేషెంట్లను గుర్తించి, ఐసొలేట్ చేయనున్నారు.
Next Story