- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
దోబుచులాడుతోన్న కరోనా.. కొత్తగా 41,649 కేసులు
by vinod kumar |
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి దోబుచులాడుతోంది. ఓ రోజు కేసులు పెరుగుతుండగా.. మరొక రోజు తగ్గుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 41,649 కొత్త కేసులు వెలుగుచూడగా.. 593 మంది కరోనా బారిన పడి కన్నుమూశారు. 37,291 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,16,13,993 కేసులు నమోదుకాగా.. 4,08,920 యాక్టివ్ కేసులున్నాయి. 3,07,81,263 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 4,23,810 కరోనా మరణాలు సంభవించాయి.
Advertisement
Next Story