- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరికి కరోనా సోకింది. నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు ఒకరికి, వంగూరు మండలం తిరుమలగిరిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ సోమవారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఇద్దరికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ వ్యక్తులను గుర్తించే పనిలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిమగ్నమయ్యారని ఆయన తెలిపారు.
Next Story