నేడు మేం ఇలా చేస్తాం

by  |
నేడు మేం ఇలా చేస్తాం
X

దిశ, వెబ్ డెస్క్: నేడు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేయనున్నారు. విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేయనున్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారని, అందువల్ల ఆ సమయంలో విద్యుత్ బిల్లును రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.


Next Story

Most Viewed