- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశవెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. జిల్లాలోని బూర్ఖ మండలంలో రైతు భరోసా కేంద్రం, వెటర్నరీ హాస్పిటల్ స్థల విషయంలో వివాదం చోటు చేసుకుంది. దీంతో వైసీపీ, ఇండిపెండెంట్ వర్గీయులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇండిపెండెంట్ వర్గీయులు కోల శ్రీరాం, కోల క్రిష్ణకు గాయాలు అయ్యాయి. దీంతో శ్రీకాకుళం రిమ్స్ కు వారిని తరలించారు.
Next Story