- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పటాన్చెరు: పటాన్చెరు మండలం రుద్రారం పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్లను కలెక్టర్ హనుమంతరావు మంగళవారం పరిశీలించారు. విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. సమయ పాలన పాటించాలని, లేనిచో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతేగాకుండా విద్యార్థుల ఇండ్లలోకి వెళ్లి మరీ కలెక్టర్, డిజిటల్ క్లాస్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ… డిజిటల్ క్లాస్లపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు.
Next Story