- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
- ప్రపంచం
వామ్మో.. ఈ హీరోయిన్కు ఏమైంది.. ముఖం నిండా కాలిన గాయాలతో దర్శనం.. ఆందోళనలో ఫ్యాన్స్
దిశ, వెబ్డెస్క్: ప్రస్తుతం చాలా మంది హీరోయిన్స్ గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నారు. కొందరు స్లిమ్గా గతంలో కంటే అందంగా మారిపోతుంటే.. మరికొందరు మాత్రం బాగా లావు అయ్యి గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నారు. ఇంకొదరు మాత్రం లావు కాకున్న ఫేస్లలో ఛేంజెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ హీరోయిన్ కూడా అసలు ఆమెనా అనే విధంగా మారిపోయింది. మరి ఇంతకీ ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.. వివరాల్లోకి వెళితే..
శ్రీకాంత్ హీరోగా నటించిన ‘ఒట్టేసి చెబుతున్నా’ అనే మూవీలో నటించి ప్రేక్షకులను మెప్పించిన కనికా సుబ్రమణ్యం. ఈమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. అయితే సినిమాల మీద ఉన్న అభిమానంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలా తమిళ 'ఫైవ్ స్టార్' ద్వారా అలరించింది. తర్వాత తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి భాషా చిత్రాల్లో నటించింది. ఈ అమ్మడు నటిగా మాత్రమే కాకుండా సింగర్ గాను తన ప్రతిభను చాటింది. అలాగే పలు టెలివిజన్ షోలతో పాటు సీరియల్స్లోనూ నటించింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కనికా ముఖమంతా కాలినట్లుగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు ఈ బ్యూటీకి ఏమైందని ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా ఈ అమ్మడు దళపతి విజయ్ హీరోగా నటించిన గోట్ అనే మూవీలో నటించింది. ఇక ఈ సినిమాలో ఆమె చేసిన పాత్రకు సంబంధించిన ఫోటోనే ఇది. కాగా ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్న కనికా . సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ.. రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
(video link credits to kaniha_official instagram id)