- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. సీఎం వ్యాఖ్యలు ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయని అన్నారు. లక్షలాది మంది ప్రాణాలను ఆయుష్మాన్ భారత్ పథకం కాపాడుతోందన్నారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చలేదన్నారు. దీంతో పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఇక ప్రైవేట్ దవాఖానలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
Next Story