ఆ వ్యాఖ్యలు..ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయి.

by  |
ఆ వ్యాఖ్యలు..ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయి.
X

దిశ వెబ్ డెస్క్:
కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. సీఎం వ్యాఖ్యలు ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయని అన్నారు. లక్షలాది మంది ప్రాణాలను ఆయుష్మాన్ భారత్ పథకం కాపాడుతోందన్నారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చలేదన్నారు. దీంతో పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఇక ప్రైవేట్ దవాఖానలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.


Next Story

Most Viewed