- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి
by Anukaran |

X
దిశ, వెబ్డెస్క్: మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి తీసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు జలసమాధి అయ్యారు. గమనించిన స్థానికులు మరో ముగ్గురిని కాపాడారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story