- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్సు బోల్తా… ఏడుగురు మృతి

X
దిశ,వెబ్ డెస్క్: కర్ణాటక-కేరళ సరిహద్దుల్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళూరుకు సమీపంలో అదుపు తప్పి ఓ పెండ్లి బస్సు ఇంట్లోకి దూసుకు వెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సీఎం పినరయి విజయన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై కేరళ రవాణా శాఖ మంత్రి విచారణకు ఆదేశించారు.
Advertisement
Next Story