- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి బ్యూరో: తప్పిపోయిన గొర్రెలను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లి ఇద్దరు గాయపడ్డారు. మూడు కుక్కలు కూడా మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం శికారిపాలెం అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. మొరంమీదపల్లెకు చెందిన వెంకటేశ్వర నాయుడు, కుమార్ అనే ఇద్దరూ తప్పిపోయిన తమ గొర్రె జీవాలను వెతుకుతున్న సమయంలో అడవి జంతువుల వేట కోసం ఉంచిన నాటు బాంబులు పేలాయి. దీంతో నాయుడు, కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురిని ఆసుపత్రికి తరలించారు.
Next Story