- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్ బ్యూరో: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్దనున్న కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్సీ, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ రామచందర్రావుతో పాటు పలువురు పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
Next Story