- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: విభజన చట్టంలో ఒకే రాజధాని అంశం లేదంటున్న కేంద్రం.. మూడు రాజధానులు ఉన్నాయా అని టీడీపీ నేత బోండా ఉమా ప్రశ్నించారు. అమరావతి విషయంలో కేంద్రం రోజుకో మాట మారుస్తోందని విమర్శించారు. కేంద్రం పాత్ర లేకపోతే రాజధాని ఎంపికకు శివరామకృష్ణన్ కమిటీ ఎందుకు వేశారని ప్రశ్నించారు. కమిటీ సూచన మేరకే రాజధానిని ఎంపిక చేశారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ స్వయంగా శంకుస్థాపనకు హాజరై అమరావతికి అండగా ఉంటామని హామీ ఇచ్చారని అన్నారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న తరుణంలోనే అమరావతిని తరలించాలనే ప్రయత్నం సరైంది కాదన్నారు.
Next Story