- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
ఏపీలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అక్కడ సామాన్యులతో పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.
తాజాగా మండలి చైర్మన్ షరీఫ్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాజాగా చేయించుకున్న పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ రావడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే, షరీఫ్ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు ఆకాంక్షించారు.
Next Story