- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆందోల్: దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో తొగుట మండల ఇంచార్జ్గా ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ను నియమించారు. ఈ సందర్భంగా శనివారం దుబ్బాక నియోజకవర్గంలోని తొగుటలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమావేశం నిర్వహించారు. రామలింగారెడ్డి మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.
Next Story