- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
రేషన్ కార్డుదారులకు మరోసారి గుడ్ న్యూస్.. ఆయిల్స్పై ప్రభుత్వం కీలక ప్రకటన
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పెరుగుతున్న ధరల దృష్టా రేషన్ కార్డు దారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో తక్కువ ధరకే ఆయిల్ను అందిస్తోంది. రూ. 110కే లీటర్ పామాయిల్, రూ. 124కే సన్ ఫ్లవర్ ఆయిల్ ఇప్పటికే పంపిణీ చేస్తోంది. అయితే ఈ ధరనే కొనసాగించాలని తాజాగా పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. వంట నూనెల దిగుమతిదారులతో మంత్రి మనోహర్ భేటీ అయి కేంద్రం దిగుమతి సుంకం పెంచడంతో ధరలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు తగినంత ఆయిల్ స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సప్లైకి దిగుమతి దారుల నుంచి ఇబ్బందులు ఉండకూడదని, సప్లై పెంచుకోవాలన్నారు. సామాన్యుల ఇబ్బందులను తగ్గించడం కోసమే సబ్సిడీపై వంటనూనెలు అందిస్తున్నామని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు.
Advertisement
Next Story