- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
Ap News: శ్రీరామాలయం రథానికి నిప్పు.. కేసు నమోదు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీరామాలయం రథానికి(Sriramalayam Ratham) గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి నిప్పుపెట్టారు. దీంతో స్థానికులు మంటలార్పారు. పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక సీసీ ఫుటేజులను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో రథం సగానికి పైగా దగ్ధమైంది. అయితే ఘటనాస్థలం వద్ద బీజేపీ (Bjp), బజరంగ్ దళ్ (Bajrang Dal) కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రథానికి నిప్పు పెట్టిన దుండగలను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Next Story