Ap News: శ్రీరామాలయం రథానికి నిప్పు.. కేసు నమోదు

by srinivas |
Ap News: శ్రీరామాలయం రథానికి నిప్పు.. కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా కనేకల్‌ మండలం హనకనహాల్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీరామాలయం రథానికి(Sriramalayam Ratham) గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి నిప్పుపెట్టారు. దీంతో స్థానికులు మంటలార్పారు. పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక సీసీ ఫుటేజులను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో రథం సగానికి పైగా దగ్ధమైంది. అయితే ఘటనాస్థలం వద్ద బీజేపీ (Bjp), బజరంగ్ దళ్ (Bajrang Dal) కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రథానికి నిప్పు పెట్టిన దుండగలను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed