- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మాచర్లలో మాస్ పోరు..డబుల్ హ్యాట్రిక్పై పిన్నెల్లి గురి!
by Disha Web Desk 18 |
X
దిశ,వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అన్నీ పార్టీలు ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే గెలుపు ఎవరిది అనే ఉత్కంఠ కూడా ఏపీ ప్రజల్లో నెలకొంది. నామినేషన్లు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే..ఈ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య టప్ఫైట్ ఉంది. పల్నాడు జిల్లాలో హాట్సీటు మాచర్ల. ఈ ఐదేళ్లలో టీడీపీ, వైసీపీ వర్గ పోరుతో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్న ప్రాంతమిది. కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 4 సార్లు, వైసీపీ మూడు సార్లు, స్వతంత్రులు, సీపీఐ ఒకసారి గెలిచాయి. 2004 నుంచి గెలుస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నీ మరోసారి వైసీపీ రంగంలోకి దింపింది. ఈయనను ధీటుగా ఎదుర్కొనేందుకు మాస్ లీడర్ జూలకంటి బ్రహ్మారెడ్డిని టీడీపీ బరిలో నిలిపింది.
Next Story