- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
విషాదం.. పిల్లలతో కలిసి బావితో దూకి తల్లి ఆత్మహత్య
by srinivas |
![విషాదం.. పిల్లలతో కలిసి బావితో దూకి తల్లి ఆత్మహత్య విషాదం.. పిల్లలతో కలిసి బావితో దూకి తల్లి ఆత్మహత్య](https://www.dishadaily.com/h-upload/2024/06/30/347483-bavi.webp)
X
దిశ, వెబ్ డెస్క్: కుటుంబ కలహాలతో కూతుర్లతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు జిల్లా సోమల మండలం పట్రపల్లికి చెందిన రాణి తన ఇద్దరు కూతుర్లు జోష్మిత, హిమశ్రీ కలిసి బావిలో దూకారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబ కలహాలా.. మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన పట్రపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Next Story