- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కర్నూలు జిల్లాలో విషాదం.. చెరువులో మునిగి ఇద్దరు మృతి
X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నందవరం మండలం మాచాపురంలో ఇద్దరు బాలురులు మృతి చెందారు. చెరువులో ఈతకు వెళ్లి అనిమేశ్, ఉదయ్ కుమార్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. దసరా సెలవులు రావడంతో ఇద్దరు బాలురులు సరదాగా ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో దిగి ఈత కొడుతుండగా అనిమేశ్ గల్లంతయ్యారు. అయితే ఉదయ్ కుమార్ కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఊపిరాడక కొద్దిసేపటికే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు.
Advertisement
Next Story