- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వైసీపీ మేనిఫెస్టో విడుదల.. జనాల్ని ఆకర్షిస్తోన్న ఆ నాలుగు స్కీములివే!
దిశ, వెబ్డెస్క్: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేశారు. శనివారం తాడేపల్లిగూడెంలోని పార్టీ కార్యాలయంలో కీలక నేతలతో కలిసి లాంఛనంగా ప్రకటించారు. ఇందులో ప్రధానంగా విద్య, వైద్య, వ్యవసాయం, పేదలందరికీ పక్కా ఇళ్లపై స్పష్టమైన హామీ ఇచ్చారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టో అంటే తమకు పవిత్రమైన గ్రంథం భావిస్తామని తెలిపారు. చేయగలిగేవే మేనిఫెస్టోలో పెట్టామని అన్నారు. టీడీపీ మాదిరి అమలుకు సాధ్యం కానీ సూపర్ సిక్స్ హామీలను తాము ఇవ్వలేదని చెప్పారు. 2019 లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని అన్నారు. ఇప్పుడు కూడా పక్కాగా అమలు చేయగలిగే హామీలను ప్రజల ముందు పెడుతున్నట్లు తెలిపారు. పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశానని.. అవన్నీ తీర్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.
వైసీపీ మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలు:
1. విద్య
2. వైద్యం
3. వ్యవసాయం
4. ఉన్నత విద్య
5. అభివృద్ధి
6. పేదలందరికీ ఇళ్లు
7. నాడు - నేడు
8. మహిళా సాధికారత
9. సామాజిక భద్రత