- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Tirupati అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల తోపులాట
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల మధ్య తోపులాట జరిగింది. వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది లేకపోవంతో భక్తులు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో భూదేవి కాంప్లెక్స్ వద్దకు జేఈవో, ఎస్పీ చేరుకున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని పిలిపించి పరిస్థితిని అదుపు చేశారు. ఆదివారం నూతన సంవత్సర, ముక్కోటి ఏకాదశి కావడంతో తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ మేరకు టీటీడీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. అయితే అలిపిరి భూమదేవి కాంప్లెక్స్ వద్దకు భక్తులు ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగింది.
Next Story