తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..

by Disha Web Desk 18 |
తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..
X

దిశ,తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం నైవేద్యం సమయంలో పలువురు దర్శించుకున్నారు. వీరిలో తమిళనాడు టూరిజం మినిస్టర్ రామచంద్రన్, ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ లు కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా వీరికి ఆలయ టీటీడీ అధికారులు స్వాగతం పలికే దర్శనానికి ఏర్పాట్లు చేశారు. వీరు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Next Story

Most Viewed