- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tirumala: తిరుమలేశుడికి రూ. కోటి విరాళం
by srinivas |

X
దిశ, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తురాలు భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదాని ట్రస్టుకు విరాళంగా రూ.కోటి అందజేశారు. హైదరాబాదుకు చెందిన సరోజినీ వడ్లమూడి అనే భక్తురాలు ఈ విరాళాన్ని అందజేశారు. ఆలయ అధికారులకు విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. అనంతరం ఆమెకు స్వామివారి దర్శనం కల్పించిన తరువాత ప్రసాదాలను అందజేశారు.
Next Story