- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో భేటీ అయిన చంద్రబాబు
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన రూ.15 వేల కోట్ల నిధులు సమకూర్చే పనిలో భాగంగా.. మంగళవారం ఏపీ సచివాలయంలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీలో పాల్గొన్నారు. ఈ నిధులతో అమరావతి నిర్మాణం చేపట్టనున్నారు. కాగా ఈ నెల 27 వరకు బ్యాంక్ ప్రతినిధులు అమరావతిలో పర్యటిస్తారు. ఈ సమావేశంలో చంద్రబాబుతోపాటు ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు. అమరావతి నిర్మాణం, అభివృద్ది గురించి మరోసారి మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు విడిగా సమావేశం కానున్నట్టు సమాచారం.
Next Story