- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సీతారామాంజనేయులతో పాటు విజయవాడ సీపీ కాంతి రాణాపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. అయితే తాజాగా ఎన్నికల కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీ అయిన వీరి స్థానంలో మరో ఇద్దరు అధికారులను నియమించారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్డీ రామకృష్ణను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఉదయంలోపు బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించింది.
Next Story