తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేశ్ బాబు ఫ్యామిలీ

by srinivas |
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేశ్ బాబు ఫ్యామిలీ
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారిని నటుడు మహేశ్ బాబు ఫ్యామిలీ దర్శించుకుంది. బుధవారం తిరుపతికి చేరుకున్న నమ్రతా శిరోద్కర్, గౌతమ్, సితార.. అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేసి. ... ఈ తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్లను ఆలయ అర్చకులు ఆశీర్వదించి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆలయం వెలుపల నమత్ర మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Next Story

Most Viewed