- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
మైన్స్ మాజీ డైరెక్టర్పై కేసు నమోదు చేసిన ఏసీబీ
X
దిశ, వెబ్డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి.. అధికారంలోకి వచ్చింది. అనంతరం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం అక్రమాలు జరిగాయని తేలిన శాఖలపై యాక్షన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మైనింగ్ శాఖలో కూడా భారీగా అక్రమాలు జరిగాయని గుర్తించిన ప్రభుత్వం.. ఈ ఇష్యూను ఏసీబీకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. సెప్టెంబర్ 12 గురువారం రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మైన్స్ డైరెక్టర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కాగా ఆయనపై గతంలో నిబంధనలకు విరుద్ధంగా మైన్స్ను కట్టబెట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు.. మైనింగ్ పనుల్లో రూ.2,566 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.
Advertisement
Next Story