కశ్మీర్లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ లో భద్రతా దళాలు.. ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. కుల్గాం జిల్లాలోని హర్డ్ మాండ్ గురి గ్రామంలో ఉగ్రవాదులు తల దాచుకున్నట్టు అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు ఈ రోజు ఉదయం ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఉగ్రవాదులు ఎదురుబడడంతో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్ట పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. Tags: Jammu and Kashmir, […]

Update: 2020-04-04 03:10 GMT

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ లో భద్రతా దళాలు.. ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. కుల్గాం జిల్లాలోని హర్డ్ మాండ్ గురి గ్రామంలో ఉగ్రవాదులు తల దాచుకున్నట్టు అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు ఈ రోజు ఉదయం ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఉగ్రవాదులు ఎదురుబడడంతో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్ట పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు.

Tags: Jammu and Kashmir, counter-firing, two terrorists killed, Kulgam district

Tags:    

Similar News