మాజీ కలెక్టర్ కు ఈడీ నోటీసులు

అవినీతి అధికారులపై ఈడీ(ED) కొరడా ఝుళిపిస్తోంది.

Update: 2024-10-19 10:04 GMT

దిశ, వెబ్ డెస్క్ : అవినీతి అధికారులపై ఈడీ(ED) కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా ఓ భూ కేటాయింపుల విషయమై మాజీ కలెక్టర్ కు నోటీసులు అందజేసింది. ప్రభుత్వ భూ కేటాయింపుల ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ కు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22 లేదా 23న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.   


Similar News