రామోజీరావు మృతి.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఈటీవీ, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (88) శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు.

Update: 2024-06-08 03:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈటీవీ, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (88) శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. కాగా, ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రామోజీరావు మృతి పట్ల ప్రధాని మోడీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, టీడీపీ చీఫ్ చంద్రబాబు, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్, హీరోలు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. 


Similar News