మహిళ‌ అదృశ్యం...

పాల్వంచ మండలంలోని భవానిపేట్ గ్రామానికి చెందిన బండారి భారతి(25) అనే మహిళ అదృశ్యమైంది. భర్త బండారి రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Update: 2024-02-26 16:34 GMT

దిశ, మాచారెడ్డి : పాల్వంచ మండలంలోని భవానిపేట్ గ్రామానికి చెందిన బండారి భారతి(25) అనే మహిళ అదృశ్యమైంది. భర్త బండారి రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ నెల 24న ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. రెండు రోజులు గడిచాయి. ఆచూకీ కోసం బంధువులు తదితరులను అడిగినట్టు ఫిర్యాదు లో వివరించారు. ఇంటికి తిరిగి రాకపోవడంతో మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు ఈ క్రింది ఫోన్ నెంబర్లకు 8712686151 తెలుపాలని ఆయన కోరారు.


Similar News