ఇండియా కూటమి ప్రభుత్వం రాబోతోంది.. MP మల్లు రవి సంచలన వ్యాఖ్యలు

బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా కాంగ్రెస్ ను ఎదుర్కొనలేవన్నారు.

Update: 2024-06-19 06:58 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా కాంగ్రెస్‌ను ఎదుర్కొనలేవన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తిరుగులేదన్నారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామన్నారు. త్వరలోనే రైతు రుణమాఫీపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుందని.. మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపై మోడీ ప్రభుత్వం ఉందన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం రాబోతోందన్నారు.  

Also Read: రైతు రుణమాఫీకి మరో బిగ్ స్టెప్


Similar News