పెబ్బేరు ఏటీఎంలో చోరీ…

మున్సిపాలిటీ లోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎస్బిఐ ఏటీఎంలో 15 లక్షలు దొంగతనం జరిగింది.

Update: 2024-09-21 11:18 GMT

దిశ, పెబ్బేరు: మున్సిపాలిటీ లోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎస్బిఐ ఏటీఎంలో 15 లక్షలు దొంగతనం జరిగింది. వివరాలలోకి వెళితే నిన్న రాత్రి దొంగలు గ్యాస్ కట్టర్ తో ఏటీఎం ను కట్ చేసి దాంట్లో ఉన్న 1500000 రూపాయలు ఎత్తుకెళ్లారు. దొంగలు ఏటీఎం లో ఉన్న సీసీ కెమెరాలకు బ్లాక్ స్ప్రే కొట్టి సీసీ ఫుటేజ్ బాక్స్ ను కూడా ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలానికి ఏఎస్పీ టి.రాందాస్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, క్లూస్ టీమ్స్ సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.


Similar News