Emerging Asia Cup 2023 Final: పాకిస్తాన్‌తో ఫైనల్‌ ఫైట్.. టాస్ గెలిచిన టీమిండియా

Update: 2023-07-23 10:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా ‘ఎమర్జింగ్‌’ కప్‌ టోర్నీ తుది పోరుకు సర్వం సిద్దమైంది. కొలంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత-ఏ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సెమీఫైనల్‌లో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగింది. మరోవైపు పాకిస్తాన్‌ మాత్రం తమ జట్టులో ఒక మార్పు చేసింది. అమాద్‌ బట్‌ స్ధానంలో మెహ్రాన్ ముంతాజ్ జట్టులోకి వచ్చాడు.

ఇండియా ఎ:

సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, నికిన్ జోస్, యష్ ధుల్ (కెప్టెన్‌), రియాన్ పరాగ్, నిశాంత్ సింధు, ధ్రువ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), మానవ్ జగ్దూసకుమార్ సుతార్, యువరాజ్‌సింగ్ దోడియా, హర్షిత్ రాణా, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్

పాకిస్తాన్‌ ఎ:

సయీమ్ అయూబ్, తయ్యబ్ తాహిర్, మహ్మద్ హారీస్ (కెప్టెన్‌), సాహిబ్జాదా ఫర్హాన్, ఒమైర్ యూసుఫ్ (వైస్‌ కెప్టెన్‌), ఖాసిం అక్రమ్, ముబాసిర్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, మెహ్రాన్ ముంతాజ్, అర్షద్ ఇక్బాల్, సుఫియాన్ ముఖీమ్


Similar News