దిశ, వెబ్డెస్క్: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల బాక్సింగ్ విభాగంలో భారత్కు మరో పతకం ఖాయమైంది. మహిళల 75 కేజీల విభాగంలో ఇండియన్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ ఫైనల్లో అడుపెట్టింది. ఆసియా క్రీడల్లో ఫైనల్కు చేరడం ద్వారా ఆమె 2024లో జరుగనున్న పారిస్ ఒలింపిక్స్ బెర్త్ను కూడా ఖాయమైంది. లవ్లీనా మంగళవారం జరిగిన సెమీ ఫైనల్లో థాయ్లాండ్ బాక్సర్ బాయ్సన్ మనీకోన్పై విజయం సాధించింది. ఇక 19 ఏళ్ల ప్రీతి పవార్ కూడా ఇవాళ జరిగిన 54 కేజీల బాక్సింగ్ సెమీస్లో ఓడి కాంస్యం అందుకుంది. సెమీస్కు చేరడం ద్వారా పారిస్ ఒలింపిక్స్ బెర్త్ను కూడా ఖాయం చేసుకుంది.
Lovely game by LOVLINA 💥🥊
— SAI Media (@Media_SAI) October 3, 2023
🇮🇳's Boxer @LovlinaBorgohai conquers her semifinal bout and marches into the 75kg FINAL 🤩🔥
Despite a tough match, our champ not only won the bout but also bagged the #Paris2024 Olympics quote in Boxing💯👍🏻
Many Congratulations!#Cheer4India… pic.twitter.com/Gzi9sXDPsN