20 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 15 వరకు మొదటి సెషన్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రెండో సెషన్ సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్నాయి. ఇదిలాఉండగా, కరోనా నేపథ్యంలో ఎంపీలు కొవిడ్-19 నిబంధనలు పాటించాలని మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

Update: 2021-01-05 06:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 15 వరకు మొదటి సెషన్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

రెండో సెషన్ సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్నాయి. ఇదిలాఉండగా, కరోనా నేపథ్యంలో ఎంపీలు కొవిడ్-19 నిబంధనలు పాటించాలని మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

Tags:    

Similar News