72 అడుగుల ఎత్తైన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో 72 అడుగుల ఎత్తైన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియోను యుట్యూబ్లో అప్ లోడ్ చేశారు.
దిశ, వెబ్డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో 72 అడుగుల ఎత్తైన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియోను యుట్యూబ్లో అప్ లోడ్ చేశారు. దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ.. మా మార్గదర్శక శక్తిలో అత్యంత కరుణతో పేదలు, అట్టడుగు వర్గాలకు సేవ చేయాలనే ఆయన సందేశం అని ప్రధాని మోదీ అన్నారు. కాగా 40 టన్నుల బరువున్న లోహపు విగ్రహాన్ని శిల్పి రాజేష్ భండారీ చక్కటి వివరాలతో తయారు చేసినట్లు తెలుస్తుంది.