సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ కు కొత్త ఛీఫ్స్
భారత భద్రతా సంస్థలైన సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ లకు కేంద్ర ప్రభుత్వం కొత్త చీఫ్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, వెబ్ డెస్క్ : భారత భద్రతా సంస్థలైన సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ లకు కేంద్ర ప్రభుత్వం కొత్త చీఫ్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా రాజ్విందర్ సింగ్ భట్టిని, బీఎస్ఎఫ్ డైరెక్టర్ గా దల్జీత్ సింగ్ చౌదరిని నియమితులయ్యారు. రాజ్విందర్ సింగ్ 2025 సెప్టెంబర్ 30 వరకు ఈ పదవిలో కొనసాగగా.. దల్జీత్ సింగ్ 2025 నవంబర్ వరకు పదవిలో కొనసాగనున్నారు.