మొక్కలు నాటిన మిస్ యునివర్సల్

దిశ, న్యూస్‌బ్యూరో: రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మిస్ యూనివర్సల్ ఊర్వశి రాహుటేలా ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. డైరెక్టర్ సంపత్ నంది సవాల్‌ను స్వీకరించిన మిస్ యూనివర్సల్‌ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రముఖ హీరోలు ప్రభాస్, మహేశ్‌బాబు, విజయ్‌ ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడం హర్షణీయమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

Update: 2020-08-23 07:23 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మిస్ యూనివర్సల్ ఊర్వశి రాహుటేలా ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. డైరెక్టర్ సంపత్ నంది సవాల్‌ను స్వీకరించిన మిస్ యూనివర్సల్‌ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రముఖ హీరోలు ప్రభాస్, మహేశ్‌బాబు, విజయ్‌ ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడం హర్షణీయమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News