నెల్లూరు జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని వరికుంటపాడులో భూమి స్వల్పంగా కంపించింది. మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  

Update: 2021-05-30 03:22 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని వరికుంటపాడులో భూమి స్వల్పంగా కంపించింది. మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

Tags:    

Similar News