రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి 

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ శివారులోని భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం గొల్లపూడి రూరల్ మండలం నల్లకుంట సెంటర్ లో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గొల్లపూడి సెక్టర్ ఎస్ఐ. ఎంవివి.రవీంద్ర బాబు, ఏఎస్ఐ.శ్రీనివాస్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఓల్డ్ హెచ్.బి కాలనీ,  భవానిపురంకు చెందిన మహమ్మద్ రియాజ్ గా గుర్తించారు.

Update: 2020-10-29 06:25 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ శివారులోని భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం గొల్లపూడి రూరల్ మండలం నల్లకుంట సెంటర్ లో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గొల్లపూడి సెక్టర్ ఎస్ఐ. ఎంవివి.రవీంద్ర బాబు, ఏఎస్ఐ.శ్రీనివాస్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఓల్డ్ హెచ్.బి కాలనీ, భవానిపురంకు చెందిన మహమ్మద్ రియాజ్ గా గుర్తించారు.

Tags:    

Similar News