మోడీపై జ్యోతిరాదిత్య సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ గురించి మధ్యప్రదేశ్ బీజేపీ నేత జ్యోతిరాధిత్య సంచలన వ్యాఖలు చేశారు. రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై ఆయన స్పందిస్తూ ఈ విధంగా మాట్లాడారు. ప్రధాని మోడీ చేతుల్లో భారత్ సురక్షితంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమన్నారు. ప్రస్తుతమైతే మోడీ చేతుల్లో దేశం, సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ చేతుల్లో రాష్ట్రం సురక్షితంగా ఉన్నాయని ఆయన అన్నారు.

Update: 2020-07-14 02:18 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ గురించి మధ్యప్రదేశ్ బీజేపీ నేత జ్యోతిరాధిత్య సంచలన వ్యాఖలు చేశారు. రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై ఆయన స్పందిస్తూ ఈ విధంగా మాట్లాడారు. ప్రధాని మోడీ చేతుల్లో భారత్ సురక్షితంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమన్నారు. ప్రస్తుతమైతే మోడీ చేతుల్లో దేశం, సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ చేతుల్లో రాష్ట్రం సురక్షితంగా ఉన్నాయని ఆయన అన్నారు.

Tags:    

Similar News