బురఖాను నిషేధించిన ప్రభుత్వం..
దిశ, వెబ్డెస్క్ : జాతీయ భద్రతను కట్టుదిట్టం చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో ఈస్టర్ రోజున బురాఖా ధరించి నేషనల్ తావీద్ జమాత్ ఆత్మహుతి దళానికి చెందిన 9 మంది ఉగ్రవాదులు చర్చ్, హోటళ్లపై పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో బురఖా, పూర్తిగా ముఖాన్ని కప్పేలా ఉండే ముసుగులను ధరించారాదనే తీర్మాణానికి శ్రీలంక మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. అయితే కరోనా నేపథ్యంలో మాత్రం మాస్కులు ధరించడంపై ఎటువంటి ఆంక్షలు […]
దిశ, వెబ్డెస్క్ : జాతీయ భద్రతను కట్టుదిట్టం చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో ఈస్టర్ రోజున బురాఖా ధరించి నేషనల్ తావీద్ జమాత్ ఆత్మహుతి దళానికి చెందిన 9 మంది ఉగ్రవాదులు చర్చ్, హోటళ్లపై పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో బురఖా, పూర్తిగా ముఖాన్ని కప్పేలా ఉండే ముసుగులను ధరించారాదనే తీర్మాణానికి శ్రీలంక మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. అయితే కరోనా నేపథ్యంలో మాత్రం మాస్కులు ధరించడంపై ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది.