లోయలోకి దూసుకెళ్లిన కారు..ఐదుగురు మృతి

      జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిష్ట్వార్ జిల్లాలో ఓ కారు ప్రమాదవశాత్తు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2020-02-12 01:11 GMT

జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిష్ట్వార్ జిల్లాలో ఓ కారు ప్రమాదవశాత్తు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News