మెట్ పల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్

దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం రేగుంట గ్రామానికి తెలంగాణ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తండ్రి బాల్క సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇటీవల అనారోగ్యంతో బాల్క సురేష్ మరణించారు. కేేసీఆర్‌తో బాల్క సురేష్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. దీంతో బాల్క సురేష్ మృతికి నివాళులు అర్పించిన కేసీఆర్.. కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం బాల్క సురేశ్‌ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Update: 2021-06-09 05:19 GMT

దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం రేగుంట గ్రామానికి తెలంగాణ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తండ్రి బాల్క సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇటీవల అనారోగ్యంతో బాల్క సురేష్ మరణించారు. కేేసీఆర్‌తో బాల్క సురేష్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. దీంతో బాల్క సురేష్ మృతికి నివాళులు అర్పించిన కేసీఆర్.. కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం బాల్క సురేశ్‌ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News